Download Post
5 months, 4 weeks
మంగళగిరి నుంచి టీటీడీ బోర్డు సభ్యురాలిగా తమ్మిశెట్టి జానకిదేవి
టీటీడీ బోర్డులో మంగళగిరికి చెందిన తమ్మిశెట్టి జానకిదేవి (పద్మశాలీయ)కి అవకాశం లభించింది. ఆమె రాజకీయ ప్రస్థానం బీజేపితో ప్రారంభమైంది. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరి, మంగళగిరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేసి ఓడిపోయారు. ఆ తరువాత టీడీపీలో చేరి, పార్టీ కోసం, ముఖ్యంగా లోకేష్ విజయం కోసం కృషి చేశారు.ఆమె కష్టాన్ని గుర్తించిన తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు యువ నాయకులు ఐటి శాఖ మంత్రివర్యులు లోకేష్ గారు జానకి దేవి గారికి టిడిడి బోర్డు నెంబర్ గా ఇవ్వడం పట్ల, అన్నీ పద్మశాలి సంఘాలు హర్షంను వ్యక్తపరుస్తన్నాయి.
శ్రీ తమ్మిశెట్టి జానకిదేవి గారికి పద్మశాలి కులబాంధవులు అందరి తరుపున శుభాకాంక్షలు💐💐💐