Download Post
5 months, 2 weeks
ఈ రోజు జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీలలో ప్రథమ స్థానం లో నిలిచి బంగారు పతకం సాధించిన పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థి జొన్నాదుల మోహన సాయి తండ్రి జొన్నాదుల రత్నం, మంగళగిరి.
ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన పక్షాన , అన్నీ పద్మశాలి సంఘాలు, పద్మశాలీ కుల బాంధవుల పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియజేయుచున్నాము
💐🥰✊🚩